మాచర్ల

జగన్ రౌడీయిజం మానుకోవా..? – ఎమ్మెల్యే జూలకంటి

జగన్ రెడ్డి నీ రౌడీయిజం మానుకోవా అని ఎమ్మెల్యే జూలకంటి ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ది మార్చుకోకుండా దౌర్జన్యాలు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. శవ రాజకీయాలు తప్పా.., మరోకటి తెలియని జగన్ కు ప్రజల బాగోగులు ఏం పడతాయన్నారు.…

గురజాల

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

నరసరావుపేట

లోకల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావాలి..!

తెలుగుదేశం పార్టీలో సంస్ధాగతంగా పదవులు తీసుకున్న మాచర్ల నియోజకవర్గ శ్రేణులంతా పార్టీ గెలుపు కోసం నిరంతరం పాటుపడాలని టీడీపీ సీనియర్ నాయకులు యెనుముల కేశవరెడ్డి అన్నారు. మాచర్ల పట్టణం, మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్…

వినుకొండ

త్యాగధనులు నడియాడిన పుడమి పల్నాడు..!

“ ధీరుల సౌరుషాలతో నిండిన పుడమి పల్నాడు..! నవ్య సమాజ స్థాపనే చాపకూడు సిద్దాంతం..! పాఠ్యాంశాల్లో పల్నాడు చరిత్ర పుటాలు ప్రస్పుటించాలి..! సాంప్రదాయంగా సమనత్వం చాటేలా చాపకూడా ఘట్టం..! ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ, ఎమ్మెల్యేలు చదలవాడ, జూలకంటి “ ధీరుల…

పెదకూరపాడు

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

చిలకలూరిపేట

రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం  చేశారు. సోమవారం సికింద్రాబాద్ లో  సౌత్ సెంట్రల్…

సత్తెనపల్లి

పేదోడి పెన్నిధి సీఎం సహాయ నిధి..!

పేదోడి పెన్నిధి సీఎం సహాయ నిధి అని మాజీ మంత్రివర్యులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజా వేదిక నందు నియోజకవర్గంలోని 23 మంది లబ్దిదారులకు రూ. 14 లక్షల,  64 వేల…