దుర్గి మండలం, అడిగొప్పల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యాగంటి బాలకృష్ణ, మండల టీడీపీ యువ నాయకులు యాగంటి నరేష్ ల సేవలు…
Author: Bhanu Nukana
వీరుల మహోత్సవాలను విజయవంతం చేయండి..!
పలనాట అత్యంత వైభవోపేతంగా జరిగే చారిత్రాత్మక ఉత్సవాల్లో ఒకటైన కారంపూడి వీరల మహోత్సవాలను విజయవంత చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి…
పట్లవీడులో భక్తిప్రపత్తులతో పడిపూజ..!
మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, పట్లవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తుల అంకమరావు ఆధ్వర్యంలో శ్రీ శబరిమల అయ్యప్ప…
రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!
పల్నాడు జిల్లా పరిధిలో అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్,…
పెట్టుబడులలో మరోసారి సత్తా చాటిన రైజింగ్ ఆంధ్ర..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రైజింగ్ ఆంధ్ర పెట్టుబడుల ప్రవాహంలో మరోసారి సత్తా చాటిందని…
ప్రపంచ విపణిలో చరిత్ర సృష్టించిన సీఐఐ సమ్మిట్..!
పెట్టుబడులకు స్వర్గథామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్…
హరిహరసుతుని కృపకు పాత్రులు కావడం మహాదృష్టం..!
హరిహరసుతుని కృపకు పాత్రులు కావడం మహాదృష్టమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ శ్రీ అయ్యప్పస్వామి…
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..!
నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.…
పరిశరాల పరిశుభ్రత మనందరి బాధ్యత..!
పరిశరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజారోగ్యం బాగుంటుందని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సూచించారు. పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్ స్థూపం వద్దనున్న…
ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వదిలి అప్రమత్తంగా ఉండాలి.!
ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వదిలి అప్రమత్తంగా ఉండాలని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం పిడుగురాళ్ల…
“పల్నాడు విజన్” టుడే పిక్ ఆఫ్ ది డే..!
జూలకంటి వారి అన్నదమ్ములిద్దరూ మాచర్ల నియోజకవర్గానికి సూర్యచంద్రులాంటివారు. పగలూ రాత్రిలా నియోజకవర్గాన్ని కంటికి రెప్పల్లా కాస్తున్నారు. అందుకే మీ ఆనందాల వేళా..…
వైద్యులు ప్రత్యక్ష దైవాలు..!
వైద్యులు సమాజంలో ప్రత్యక్ష దైవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి చెప్పారు. శనివారం పిడుగురాళ్ల పట్టణంలోని…