దుర్గి మండలం, అడిగొప్పల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యాగంటి బాలకృష్ణ, మండల టీడీపీ యువ నాయకులు యాగంటి నరేష్ ల సేవలు…
Category: Breaking News
వీరుల మహోత్సవాలను విజయవంతం చేయండి..!
పలనాట అత్యంత వైభవోపేతంగా జరిగే చారిత్రాత్మక ఉత్సవాల్లో ఒకటైన కారంపూడి వీరల మహోత్సవాలను విజయవంత చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి…
రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!
పల్నాడు జిల్లా పరిధిలో అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్,…
పెట్టుబడులలో మరోసారి సత్తా చాటిన రైజింగ్ ఆంధ్ర..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రైజింగ్ ఆంధ్ర పెట్టుబడుల ప్రవాహంలో మరోసారి సత్తా చాటిందని…
హరిహరసుతుని కృపకు పాత్రులు కావడం మహాదృష్టం..!
హరిహరసుతుని కృపకు పాత్రులు కావడం మహాదృష్టమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. పిడుగురాళ్ల మండలం, అయ్యప్ప నగర్ శ్రీ అయ్యప్పస్వామి…
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి..!
నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.…
“పల్నాడు విజన్” టుడే పిక్ ఆఫ్ ది డే..!
జూలకంటి వారి అన్నదమ్ములిద్దరూ మాచర్ల నియోజకవర్గానికి సూర్యచంద్రులాంటివారు. పగలూ రాత్రిలా నియోజకవర్గాన్ని కంటికి రెప్పల్లా కాస్తున్నారు. అందుకే మీ ఆనందాల వేళా..…
సమస్యల పరిష్కరమే ధ్యేయంగా వార్డుల్లో పర్యటిస్తా..!
సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో తిరిగి.., నెలకొన్న సమస్యలన్నీంటిని పరిష్కరిస్తానని శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్థానిక 6వ…
క్రమశిక్షణ పునికిపుచ్చుకున్న యోధులు టీడీపీ కార్యకర్తలు..!
క్రమశిక్షణ పునికిపుచ్చుకున్న పోరాట యోధులు టీడీపీ కార్యకర్తలని , ఇటువంటి నిబద్దత కూడిన వ్యవస్థ దేశంలో ఏ రాజకీయ పార్లీకి లేదని…
త్యాగాల కొలిమిలో నిప్పుకణికలు టీడీపీ కార్యకర్తలు..!
త్యాగాల కొలిమిలో ఎగిసే నిప్పురవ్వలు టీడీపీ కార్యకర్తలని ప్రభుత్వ చీఫ్ విఫ్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పునరుద్ఘాటించారు. వినుకొండ పట్టణంలోని…
యాంత్రీకరణతోనే రైతుకు వెన్నుదన్ను ..!
వ్యవసాయంలో యంత్రీకరణ రైతుకు వెన్నుదన్నుల నిలిచి.., సాగును లాభసాటిగా మారుస్తుందని, అందుకే కూటమి ప్రభుత్వం యంత్ర సాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని…
2024 ఎన్నికల్లో రాక్షసులతో యుద్ధం చేశాం..!
2024 ఎన్నికల్లో మాచర్ల రాక్షసులతో యుద్ధం చేశామని టీడీపీ సీనియర్ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్…