కార్యకర్తల త్యాగాలపై టీడీపీ ఘనమైన పునాది..!

కార్యకర్తల త్యాగాలతో పునాదులు వేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం మానుకొండ కళ్యాణమండపంలో…

తిరిగి కొలుకుంటారులే.. ధైర్యంగా ఉండండి..!

అనారోగ్యం బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి చౌదరి బాబు ను పరామర్శించిన సందర్భంలో తిరిగి కోలుకుంటారులే కానీ, మీరు…

ప్రజా సమస్యలపరిష్కారంతోనే సుపరిపాలన..!

ప్రజా సమస్యల పరిష్కారంతోనే సుపరిపాలన అందించవచ్చునని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక…

నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదవులు భర్తీ..!

నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదువులన్నీ భర్తీ చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేష్ నిర్ణయించారు. మంగళగిరిలోని…

ఫ్యాక్షన్ రూపుమాపితేనే పారిశ్రామీకరణ..!

పల్నాడులో ఫ్యాక్షన్ క్షేత్రస్థాయిలో రూపుమాపితేనే ఇక్కడ పారిశ్రామీకరణ జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉపోద్ఘాటించారు. మంగళవారం దుర్గి మండలం ధర్మవరంలో…

సత్తెనపల్లి రూరల్ సీఐగా హైమారావు..!

సత్తెనపల్లి రూరల్ సీఐగా హైమారావు బాధ్యతలు స్వీకరించారు. ఆ స్థానంలో గతంలో ఎంవీ సుబ్బారావు విధులు నిర్వర్తించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన…

కిరణ్ అబ్బవరం నటన అద్బుతం..!

యువ ప్రతిభతో తెలుగుచిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజం తీసుకొస్తున్న యువనటుడు కిరణ్ అబ్బవరం అని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.…

ఆలయాభివృద్ధికి బాటలు వేయాలి..!

ఆలయాభివృద్ధికి బాటలు వేసిన నాడే కమిటి సభ్యుల జన్మ సార్థకం అవుతోందని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు  పేర్కొన్నారు.చిలకలూరిపేట…

పల్నాడు జిల్లా అధ్యక్షులకు ప్రత్తిపాటి శుభాకాంక్షలు..!

తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ బాబుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు తన వ్యక్తిగత సోషల్ మీడియా…

సంక్షేమం అమలులో కూటమి ప్రభుత్వం నెంబర్ వన్..!

ఐదేళ్లు సైకో పాలన సాగించిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ.., సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని…

అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!

అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో రూ. 40…

ప్రజాసేవే ప్రజాదర్బార్ పరమార్థం..!

ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజాదర్బర్ పరమార్థం అని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం రాజుపాలెం…