ఫ్యాక్షన్ రూపుమాపితేనే పారిశ్రామీకరణ..!

పల్నాడులో ఫ్యాక్షన్ క్షేత్రస్థాయిలో రూపుమాపితేనే ఇక్కడ పారిశ్రామీకరణ జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉపోద్ఘాటించారు. మంగళవారం దుర్గి మండలం ధర్మవరంలో…

ప్రత్తి రైతుకు బాసటగా కూటమి ప్రభుత్వం..!

సీసీఐ కేంద్రాలు ఏర్పాటు ద్వారా ప్రత్తి రైతుకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. సోమవారం…

మత సామరస్యతే ధ్యేయం..!

మత సామరస్యతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని…