రైల్వే సమస్యల పరిష్కారంతోనే పల్నాడు అభివృద్ధి..!

పల్నాడు జిల్లా పరిధిలో  అనాదిగా ఉన్న పలు రైల్వే సమస్యలను పరిష్కారిస్తేనే పల్నాడు జిల్లాలో అభివృద్ధి పురోగమిస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్,…

పెట్టుబడులలో మరోసారి సత్తా చాటిన రైజింగ్ ఆంధ్ర..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రైజింగ్ ఆంధ్ర పెట్టుబడుల ప్రవాహంలో మరోసారి సత్తా చాటిందని…

ప్రపంచ విపణిలో చరిత్ర సృష్టించిన సీఐఐ సమ్మిట్..!

పెట్టుబడులకు స్వర్గథామంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా జరిగిన సీఐఐ సమ్మిట్…

ప్రజా సమస్యలపరిష్కారంతోనే సుపరిపాలన..!

ప్రజా సమస్యల పరిష్కారంతోనే సుపరిపాలన అందించవచ్చునని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక…

నా జీవితం ప్రజా సేవకే అంకితం..!

తన జీవితం ప్రజా సేవకే అన్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తున్న తీరు నేడు చర్చల్లో నిలిస్తున్నాయి.  టీడీపీ…

కమిటీల ప్రమాణస్వీకారోత్సవాన్ని విజయవంతం చేయండి..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదేశాల మేరకు నియోజకవర్గంలో నూతన కమిటీల ప్రమాణస్వీకారోత్సం…

ఉగ్ర మూకల దుశ్చర్యలను సహించం..!

దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఉగ్ర మూకలు జరిపిన భారీ బాంబ్ పేలుళ్లను మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి…

రాయుడికి ఆంజనేయుడిలా పవన్ ..!

రాక్షస పాలనను అంతమొందించి.., రామరాజ్యం స్థాపనకు రాముడిలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వెంట ఆంజనేయుడిలా నడిచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

బాధల్లో ఉన్న కార్యకర్తకు బలం టీడీపీ ప్రమాద బీమా..!

కుటుంబ సభ్యులను కొల్పొయి, బాధల్లో ఉన్న టీడీపీ కార్యకర్త కుటుంబాలకు సభ్యత్వ కార్డు ప్రమాద బీమా గుండె బలాన్ని ఇస్తోంది నరసరావుపేట…

ప్రత్తి రైతుకు బాసటగా కూటమి ప్రభుత్వం..!

సీసీఐ కేంద్రాలు ఏర్పాటు ద్వారా ప్రత్తి రైతుకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. సోమవారం…

కార్తీక దీపం వెలుగు నుంచి ఆధ్యాత్మిక చింతన..!

కార్తీక దీపం వెలుగులో ఎంతో ఆధ్యాత్మిక చింతన దాగి ఉందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురజాల నియోజకవర్గం, దాచేపల్లి…

మత సామరస్యతే ధ్యేయం..!

మత సామరస్యతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని…