యాంత్రీకరణతోనే రైతుకు వెన్నుదన్ను ..!

వ్యవసాయంలో యంత్రీకరణ రైతుకు వెన్నుదన్నుల నిలిచి.., సాగును లాభసాటిగా మారుస్తుందని, అందుకే కూటమి ప్రభుత్వం యంత్ర సాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని…

2024 ఎన్నికల్లో రాక్షసులతో యుద్ధం చేశాం..!

2024 ఎన్నికల్లో మాచర్ల రాక్షసులతో యుద్ధం చేశామని టీడీపీ సీనియర్ దళిత నేత, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్…

కార్యకర్తల ఆత్మవిశ్వాసమే.. పార్టీకి బలం..!

కార్యకర్తల ఆత్మవిశ్వాసమే పార్టీకి బలమని టీడీపీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. మాచర్ల…

కార్యకర్త సీఎం అవుతాడంటే నమ్ముతారా.. ఇది నగ్నసత్యం..!

ఏ రాజకీయ పార్టీలోనైనా ఒక సాధారణ కార్యకర్త సీఎం అవుతాడంటే ఎవరు నమ్మరు..! కానీ ఇది తెలుగుదేశంలో కార్యకర్తకు సుసాధ్యం..!! చిన్న…

కష్టించిన కర్యకర్తకు పదవులు వరిస్తాయి.. నేనే ఉదాహరణ..!

తెలుగుదేశం పార్టీలో కష్టించిన ప్రతి కార్యకర్తకు పదవులు వరిస్తాయని ఎస్సీ కమిషన్ మెంబర్ గా నూతనంగా ఎంపికాబడిన మేకల భిక్షం అలియాస్…

కార్యకర్తల త్యాగాలపై టీడీపీ ఘనమైన పునాది..!

కార్యకర్తల త్యాగాలతో పునాదులు వేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం మానుకొండ కళ్యాణమండపంలో…

తిరిగి కొలుకుంటారులే.. ధైర్యంగా ఉండండి..!

అనారోగ్యం బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి చౌదరి బాబు ను పరామర్శించిన సందర్భంలో తిరిగి కోలుకుంటారులే కానీ, మీరు…

ప్రజా సమస్యలపరిష్కారంతోనే సుపరిపాలన..!

ప్రజా సమస్యల పరిష్కారంతోనే సుపరిపాలన అందించవచ్చునని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక…

నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదవులు భర్తీ..!

నెలాఖరులోగా పార్టీ, నామినేటెడ్ పదువులన్నీ భర్తీ చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి  నారా లోకేష్ నిర్ణయించారు. మంగళగిరిలోని…

ఫ్యాక్షన్ రూపుమాపితేనే పారిశ్రామీకరణ..!

పల్నాడులో ఫ్యాక్షన్ క్షేత్రస్థాయిలో రూపుమాపితేనే ఇక్కడ పారిశ్రామీకరణ జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉపోద్ఘాటించారు. మంగళవారం దుర్గి మండలం ధర్మవరంలో…

అభివృద్ధే భవిష్యత్తుకే మైలురాయి..!

సర్వతోముఖాభివృద్దే నియోజకవర్గ భవిష్యత్తుకు మైలురాయి అని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. బెల్లంకొండ మండలం, వెంకటాయపాలెం నుండి మన్నేసుల్తాన్ పాలెం…

శంకర సేవలు అద్వితీయం..!

శ్రీ కంచికామ కోటి పీఠం పెదకాకానిలో స్థాపించిన శంకర కంటి ఆసుపత్రి సేవలు అద్వితీయమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…